సభ్యులకు విన్నపము
మన రామముర్తినగర్ ఓనర్స్ అసోషియేషన్ ఆద్వర్యములో నవంబరు నెల 8వ తేది నుండి మెదలుపెట్టి ప్రతి శనివారము ఉదయము గం;6నుంచి 8 గం;ల వరకు పరిశుబ్రతలో బాగంగా, బారత ప్రదాని సూచించిన `స్వచ్చ్ భారత్` ఉద్యమము స్పూర్తిగా మన రామముర్తినగర్ ప్రాంతంలో నిర్వహించదలచినాము రామముర్తినగర్ నివాసితులందరు తప్పక పాల్గోనవలసినది
ధన్యవాధములు
సెక్రటరి
శ్రీకంఠం రమణయ్య
శ్రీకంఠం రమణయ్య











.jpg)
.jpg)





