Friday, 31 October 2014

సభ్యులకు విన్నపము
మన రామముర్తినగర్ ఓనర్స్ అసోషియేషన్ ఆద్వర్యములో  నవంబరు నెల 8వ తేది నుండి మెదలుపెట్టి  ప్రతి శనివారము ఉదయము గం;6నుంచి 8 గం;ల వరకు  పరిశుబ్రతలో బాగంగా, బారత ప్రదాని సూచించిన `స్వచ్చ్ భారత్` ఉద్యమము స్పూర్తిగా మన రామముర్తినగర్ ప్రాంతంలో నిర్వహించదలచినాము రామముర్తినగర్ నివాసితులందరు తప్పక పాల్గోనవలసినది
  ధన్యవాధములు
   సెక్రటరి
 శ్రీకంఠం రమణయ్య

No comments: