డిసెంబరు నెల 6వ తేదిన స్వచ్చ భారత్@రామముర్తినగర్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలుపుతూ మరింత ఉత్సాహంగా తేది 13/12/2014 ఉదయం (గం;6 నుంచి 8 వరకు)కోరుతున్నాము.ఆరోగ్య పరిరక్షణలో భాగంగా పరిసరాలను పరిశుబ్రంగా ఉంచుకోవడము ఎంతైనా అవసరము గమనించగలరు. ప్రతి ఒక్కరు వారి వారి పరిసరాలను పరిసుభ్రముగా ఉంచుకోవలసినదిగా కోరుతున్నాము, ఒక అర గంట టివి చూడటం తగ్గించు కోగలిగితే అ సమయమును మన పరిసరాల మిద చూపవచ్చు.
ధన్యవాధములు
(కార్యదర్శి)
శ్రీకంఠం రమణయ్య
No comments:
Post a Comment