Monday, 19 October 2015

టపాసుల వల్ల కలిగే చెడు ప్రభావాలపై ప్రజలకు చైతన్యం కలిగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. శబ్ద, వాయు కాలుష్యాన్ని కలగజేసే బాణసంచాను కాల్చడం నిషేదించవలసిన అవసరమున్నది.

No comments: