Friday, 6 March 2015

మన రామముర్తినగర్ ఓనర్స్ అసోసియేషన్ ఆద్వర్యములో ప్రపంచ మహిళా దినోత్సవం (తృతీయ ) గుడిగుంట్లలక్ష్మి రాజ్యం సెంట్రల్ ఎ.సి హాల్, 3వ మెయిన్ రోడ్డు నందు మార్చి నెల 08వ తేది 2015 నాడు ఉదయం గం:11కి జరుగును రామముర్తినగర్లోని మహిళలందరూ,పిల్లలు - పెద్దలందరూ రావలసినదిగా కోరడమైనది, ముఖ్య అతిధి నెల్లూరు సిటి M L A డా:P అనిల్ కుమార్ గారు మహిళలను సత్కరించుకొనే బాధ్యత ఎంతైనా వుంది. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

No comments: